తారస్థాయికి చేరిన భూ వివాదం


శ్రీకాకుళం:జిల్లాలోని టెక్కలి మండలంలోని లింగాలవలసలో చోటు చేసుకున్న భూవివాదం తారస్థాయికి చేరింది. ఇప్పటికే  దీనికి సంబంధించి  ఇరు వర్గాల మధ్య వివాదం నడుస్తుండగా, ప్రభుత్వ అధికారులు మరో అడుగు ముందుకేసి ఆ భూమి ఇరువురికి చెందదంటూ మెలికపెట్టారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం యంత్రాంగం పంటకోతకు  సన్నద్ధమయ్యంది.


 


దీంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని స్థానికులు అడ్డుకుని ఆందోళనకు దిగారు. అక్కడి పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులను భారీగా మోహరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top