'ఏపీ వాదనపట్ల కృష్ణాబోర్డు సానుకూలం'

' ఏపీ వాదనపట్ల కృష్ణాబోర్డు సానుకూలం' - Sakshi


హైదరాబాద్: సాగర్ జలాల విషయమై తమ అవసరాలను ఎప్పటికప్పుడూ కృష్ణాబోర్డుకు నివేదిస్తున్నట్టు ఏపీ మంత్రి దేవినేని ఉమ చెప్పారు.  నాగార్జున సాగర్పై నియంత్రణ విషయంలో తెలుగురాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో ఇరురాష్ట్రాల ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తమ వాదనపట్ల కృష్ణాబోర్డు సానుకూలంగా స్పందించినట్టు దేవినేని తెలిపారు. సాగర్ జలాల విషయమై మరోసారి కృష్ణాబోర్డుకు దృష్టికి తీసుకెళ్లి వాస్తవ పరిస్థితిని వివరిస్తామని మంత్రి దేవినేని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top