విజయవాడలో 'కేరింత'


విజయవాడ: చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న 'కేరింత' సినిమాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులను ప్రత్యక్షంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని నిర్మాత 'దిల్‌'రాజు అన్నారు. తాజాగా శనివారం విజయవాడలోని పీవీఆర్ సినీమాల్‌లో 'కేరింత' యూనిట్ సందడి చేసింది. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, సుమంత్ అశ్విన్‌తో పాటు నటీనటులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top