ఏపీకి వచ్చే పెట్టుబడులకు కేసీఆర్ అడ్డం: రావెల

ఏపీకి వచ్చే పెట్టుబడులకు కేసీఆర్ అడ్డం: రావెల - Sakshi


హైదరాబాద్:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అడ్డుకుంటున్నారని ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దంటూ వివిధ కంపెనీలకు ఆయన ఈ మెయిల్స్ పంపుతున్నారని ఆయన అన్నారు.



ఇలా ఈమెయిళ్లు పంపుతున్నారనేందుకు తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పారు. దళితుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రావెల చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top