విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడిగా కారుమూరి

విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడిగా కారుమూరి - Sakshi


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గానికి చెందిన కారుమూరి నాగేశ్వరరావు 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top