ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు


హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల కోసం అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 27 వరకు పొడిగించినట్లు ఉమ్మడి రాష్ట్రాల ఇంటర్ విద్యా బోర్డు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.  

 

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top