కుప్పంలో జోరుగా అక్రమ వ్యాపారాలు


చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  సొంత నియోజక వర్గంలో భారీగా అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయి. సీఎం సొంత నియోజక వర్గం కావడంతో ఏమీ చేయలేమని అధికారులు అంటున్నారు. తెలుగు తమ్ముళ్లకు ఈ విషయంలో అదుపు లేకుండా పోయింది. ఇసుక నుంచి బియ్యం వరకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఇదేంటని ఎదురు తిరిగిన అధికారులను ఇరుకున పెడుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top