ఇద్దరు డీఎస్పీలు, ఒక సీఐకి అరెస్ట్ వారెంట్ జారీ


అనంతపురం: డీఎస్పీలు అశోక్ కుమార్, ఖాసిం, సీఐ రవీంద్రా రెడ్డిలకు హిందూపురం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2009లో జరిగిన ఓ హత్య కేసులో వీరు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top