తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ


తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులతో తిరుమల కొండలు కిటకిటలాడుతున్నాయి. స్వామివారి సర్వ దర్శనానికి 15 గంటల సమయం పడుతుండగా.. కాలినడక దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. స్వామివారిని దర్శించుకోవడానికి వేచి ఉన్న భక్తులతో కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోగా.. భక్తులు క్యూలైన్లలో బయట వరకు బారులుతీరారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top