మంత్రాలయంలో ప్రత్యేక పూజలు


మంత్రాలయం: కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సన్నిధిలో గురుపౌర్ణమి వేడుకలు వైభవం జరుగుతున్నాయి. ఉదయం తులసివనం వరకు బంగారు పల్లకితో ఊరేగింపుగా వెళ్లి మృత్తికను తీసుకువచ్చారు. శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top