వాహన దొంగల ముఠా అరెస్ట్


చిత్తూరు : రాష్ట్ర వ్యాప్తంగా పలు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ. 26,62,000 ల విలువైన రెండు బొలెరోలు, ఒక ఇండికా, ఒక టాటా ఏస్  వాహనాలతోపాటు 8 బైకులు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాకు చెందిన ప్రేమ్‌కుమార్(25), జయప్రకాశ్(35), రవి(36), రాజ్‌కుమార్(21)లను అరెస్ట్ చేసినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top