పోలీసులతో గొడవ:నలుగురు ఆత్మహత్యాయత్నం


చిత్తూరు: నలుగురు యువకులు పోలీసులతో గొడవపడి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు జిల్లా  పలమనేరులో ఈ ఘటన జరిగింది.



బంధువుల కథనం ప్రకారం ఆటోస్టాండ్ విషయమై నలుగురు యువకులు  పోలీసులతో గొడవపడ్డారు. ఆ కారణంగానే వారు  ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని ఆస్పత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top