డెంగ్యూతో ఏడాది పసికందు మృతి


చిత్తూరు: గడిచిన వారంరోజుల్లో సీఎం సొంత జిల్లాలో డెంగ్యూ బారినపడి మరణించినవారి సంఖ్య నాలుగుకు పెరిగింది.



గడిచిన వారం రోజుల్లో జిల్లాలోని రామసముద్రం మండలం చెంబకూరుకు చెందిన ఇలియాస్(26), తబస్సుమ్(4), ముజమ్మిల్(6) మరణించగా, తాజగా శుక్రవారం సౌజన్ అనే ఏడాది వయసున్న పసికందు ఈ మహమ్మారికి బలయ్యాడు. డెగ్యూను అరికట్టడంలో వైద్యాధికారులు విఫలమయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top