మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు
విజయనగరం: సాలూరు పీఎస్ పరిధిలో మంగళవారం రాత్రి సమయంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్ చేస్తుండగా పోలీసులకు మావోయిస్టులు ఎదురు పడ్డారు. దీంతో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.