పులివెందులలో రైతు మహాసభలు ప్రారంభం


వైఎస్సార్ జిల్లా:  పులివెందులలో ఆదివారం సీపీఐ ఆధ్వర్యంలో 18వ జిల్లా రైతు సంఘం మహాసభలు ప్రారంభం అయ్యాయి. ఈ సభలకు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ నాగిరెడ్డి, సీపీఐ నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top