కుటుంబంలో విషాదం


చిత్తూరు:

పుంగనూరు మండలం శాంతినగర్ లో విషాదం అలుముకుంది. అప్పుల బాధతో నాగరాజు కుటుంబం విషగుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.  ఈ ఘటనలో నాగరాజు ఇద్దరు పిల్లలు హరీశ్(11), రేవతి(3) మృతి చెందారు.



నాగరాజు, అతని భార్య అలివేలమ్మ పరిస్థితి విషమంగా ఉంది. దంపతులు ఇద్దరు మదనపల్లె ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top