కుటుంబంలో విషాదం
చిత్తూరు:
పుంగనూరు మండలం శాంతినగర్ లో విషాదం అలుముకుంది. అప్పుల బాధతో నాగరాజు కుటుంబం విషగుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో నాగరాజు ఇద్దరు పిల్లలు హరీశ్(11), రేవతి(3) మృతి చెందారు.
నాగరాజు, అతని భార్య అలివేలమ్మ పరిస్థితి విషమంగా ఉంది. దంపతులు ఇద్దరు మదనపల్లె ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
సంబంధిత వార్తలు