కూతుళ్లతో కలిసి బావిలో దూకిన తల్లి


గుంటూరు:జీవితంపై విరక్తి చెందిన ఓ తల్లి తన ఇద్దరి కూతుళ్లతో కలసి బావిలో దూకిన ఘటన గురజాల ప్రభుత్వాస్పత్రిలో కలకలం రేపింది. గురజాల ప్రభుత్వాస్పత్రికి వచ్చిన తల్లీ కూతుళ్లు మంగళవారం ఆకస్మికంగా బావిలోకి దూకారు. ఈ ఘటనలో తల్లి, ఒక కూతురు మృతి చెందగా, మరో కూతుర్ని మాత్రం స్థానికులు రక్షించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top