సీసీ కెమెరాకు చిక్కిన చిరుత


చిత్తూరు: చిత్తూరు జిల్లా తిరుమల గోగర్భం డ్యాం సమీపంలో చిరుత సంచారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తిరుమలలోని శారదా మఠం పరిసరాల్లో చిరుత సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాకు చిక్కాయి. ఈ విషయం తెలియగానే స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top