నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు


నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో 3 సెకన్లపాటూ భూమి కంపించింది. వింజమురు మండలం చాలికొండ, బత్తివారిపల్లెలో ప్రకంపనలు సంభవించాయి. దీంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top