బుధ,గురువారాల్లో సమీక్షలు చేయొద్దు


హైదరాబాద్ : ప్రతి బుధ, గురువారాల్లో ఎలాంటి శాఖపరమైన సమీక్షలు చేయకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఆ సమయాల్లో ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లాలని ఆయన శనివారమిక్కడ ఆదేశించారు. జిల్లాలో పథకాలు, శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించాలని చంద్రబాబు నిర్ధేశించారు.





 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top