తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం - Sakshi


తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత, రూ.50, రూ 500 గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. రూ.100ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 12 కంపార్ట్‌మెంట్లు నిండాయి.

 

 గదుల వివరాలు:

 ఉచిత గదులు - 36, రూ.50

 గదులు - 109, రూ.100

 గదులు -26, రూ.500 గదులు -  4 ఖాళీగా ఉన్నాయి

 

 ఆర్జిత బ్రహ్మోత్సవం - 112 ఖాళీగా ఉన్నాయి

 సహస్ర దీపాలంకరణసేవ - 198 ఖాళీగా ఉన్నాయి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top