తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం - Sakshi


తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 13 కంపార్టుమెంట్లు నిండాయి.



గదుల వివరాలు:

ఉచిత గదులు -62 ఖాళీగా ఉన్నాయి.

రూ.50 గదులు -106 ఖాళీగా ఉన్నాయి.

రూ.100 గదులు-71 ఖాళీగా ఉన్నాయి.

రూ.500 గదులు-15 ఖాళీగా ఉన్నాయి.



ఆర్జితసేవల టికెట్ల వివరాలు :

ఆర్జిత బ్రహ్మోత్సవం-161 ఖాళీగా ఉన్నాయి,

సహస్ర దీపాలంకరణసేవ-89 ఖాళీ గా ఉన్నాయి,

వసంతోత్సవం-215 ఖాళీ.



గురువారం ప్రత్యేకసేవ-తిరుప్పావడ.    

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top