తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం - Sakshi


తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు, కాలినడకన భక్తులకు 6 గంటలు సమయం పడుతోంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 11 కంపార్టుమెంట్లు నిండాయి. నిన్న శ్రీవారిని 57,597 మంది భక్తులు దర్శించుకున్నారు.



గదుల వివరాలు: ఉచిత గదులు 47, రూ.50 గదులు - 111, రూ.100 గదులు- 47, రూ.500 గదులు- 19 ఖాళీగా ఉన్నాయి.



ఆర్జితసేవల టికెట్ల వివరాలు:

ఆర్జిత బ్రహ్మోత్సవం -  136 సహస్ర దీపాలంకరణసేవ - 289 ఖాళీగా ఉన్నాయి.

వసంతోత్సవం  - 109  ఖాళీగా ఉన్నాయి.



మంగళవారం ప్రత్యేక సేవ- అష్టదళ పాదపద్మారాధన

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top