తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం


తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.  శ్రీవారి సర్వ దర్శనానికి 7 కాంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం, నడకదారి భక్తుల దర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top