భక్తులతో కిక్కిరిసిన తిరుమల


తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నడకదారి భక్తులకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. కాగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తిరుమలలో జాతీయ జెండాను టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు ఎగురవేశారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top