తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తగ్గింది. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఏడుకొండల వాడి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, సర్వదర్శనానికి 4 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటలు సమయం పడుతోంది.