తిరుమలలో రద్దీ సాధారణం


తిరుమల : తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 3 కంపార్టుమెంటులో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం, కాలి నడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. ఆదివారం కూడా శ్రీవారి దర్శించుకున్న భక్తులు సంఖ్య సాధారణంగా ఉంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top