శ్రీవారి ఆలయంలో కిక్కిరిసిన క్యూలైన్లు

శ్రీవారి ఆలయంలో కిక్కిరిసిన క్యూలైన్లు - Sakshi


తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల క్షేత్రంలో శుక్రవారం ఉదయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రస్తుతం 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు.


శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. నిన్న(గురువారం) స్వామివారిని 75,543 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 2.21 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top