శ్రీవారికి రూ. కోటి విలువైన కిరీటం కానుక

శ్రీవారికి రూ. కోటి విలువైన కిరీటం కానుక

తిరుమల: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారికి ఓ భక్తుడు రూ. కోటి విలువైన స్వర్ణ కిరీటాన్ని బహుకరించాడు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు చెందిన బాలమురగన్ అపర్ణ అనే భక్తుడు ఈ కిరీటాన్ని కానుకగా ఇచ్చాడు. ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ను కలిసి కిరీటాన్ని అందజేశాడు.


 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top