‘అక్షయ’ డిపాజిట్‌దారులు మమ్మల్ని సంప్రదించండి:సీఐడీ


సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల స్కీముల పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడి, రూ. కోట్లలో దండుకున్న అక్షయ గోల్డ్ ఫార్మ్స్ అండ్ విల్లాస్ ఇండియా సంస్థ బాధితులు తమను సంప్రదించాలని సీఐడీ చీఫ్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు మంగళవారం సూచించారు.

 జిల్లాలవారీగా సంప్రదించాల్సిన అధికారుల పేర్లు..


శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల వారు విశాఖలోని సీఐడీ డీఎస్పీ వైవీ నాయుడును సంప్రదించాలి. ఫోన్: 9440627691, 0891-2551229




తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల బాధితులు రాజమండ్రి సీఐడీ డీఎస్పీ టి. హరికష్ణను సంప్రదించాలి. ఫోన్: 9440627524, 0883-2551229




 కృష్ణా జిల్లా, విజయవాడ కమిషనరేట్ పరిధిలోని వారు విజయవాడ సీఐడీ డీఎస్పీ ఎం. భాస్కర్‌రావును కలవాలి. ఫోన్: 9440700869, 0866-2537875




 గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన బాధితులు గుంటూరులోని సీఐడీ డీఎస్పీ వి. పోతురాజును సంప్రదించాలి. ఫోన్: 9440700869, 0863-2213000




 నెల్లూరు, ప్రకాశం బాధితులు నెల్లూరు సీఐడీ డీఎస్పీ కె. ప్రకాశరావును సంప్రదించాలి. ఫోన్: 9493545779, 0861-2309033




 వైఎస్సార్ , చిత్తూరు జిల్లాలకు చెందిన బాధితులు తిరుపతిలోని సీఐడీ ఇన్‌స్పెక్టర్ ఎండీ షరీఫ్‌ను సంప్రదించాలి. ఫోన్: 738266429, 0877-2237088




 కర్నూలు, అనంతపురం బాధితులు కర్నూలు సీఐడీ డీఎస్పీ యుగంధర్ బాబును సంప్రదించాలి. ఫోన్: 8790666367, 0815-233058




ఏపీలోని ఏ జిల్లా వారైనా హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయంలో ఎస్పీ కె. వేణుగోపాలరావును సంప్రదించవచ్చు. ఫోన్: 9440700874, 9440700680, 040-24599000

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top