'హోదా'పై ప్రకటన చేయాలి: రామకృష్ణ


ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం డిసెంబర్ 7న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నట్టు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top