వనజాక్షిపై దాడి జరిగినప్పుడే చర్యలుంటే..

వనజాక్షిపై దాడి జరిగినప్పుడే చర్యలుంటే.. - Sakshi


తిరుపతి: తెలుగుదేశం పార్టీ నేతలు ఇసుక మాఫియా అవతారమెత్తారని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. గతంలో వనజాక్షిపై దాడి జరిగినప్పుడే సీఎం చంద్రబాబు చర్యలు తీసుకొని ఉంటే.. ఏర్పేడు ఘటన జరిగేది కాదని ఆయన అన్నారు.



తెలుగుదేశం పార్టీ నేతల ధనదాహమే ఏర్పేడులో 15 మంది మృతికి కారణమైందని నారాయణ ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి తిరుపతి అర్బన్‌ ఎస్పీపై హత్యానేరం కేసు పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top