విజయవాడలో కంట్రోల్‌ రూం ఏర్పాటు


విజయవాడ: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం తెలిపారు. ఎక్కడైన విపత్కర పరిస్థితులు తలెత్తితే ప్రజలు వెంటనే మచిలీపట్టణంలో 08672-252572, విజయవాడలో 0866-247484 నంబర్లకు ప్రజలు ఫోన్‌ చేయవచ్చని ఆయన తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటారని వెల్లడించారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top