మోదీ ఏడాది పాలనపై సీఐటీయూసీ నిరసన


శ్రీకాకుళం: నరేంద్ర మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టి ఏడాది గడిచినా సామాన్యుడికి ఎలాంటి మేలు జరగలేదని సీఐటీయూసీ నాయకులు మండిపడ్డార. జిల్లా సీఐటీయూసీ ఆధ్వర్యంలో ఏడురోడ్ల కూడలిలో రాస్తారాకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top