రేపటి నుంచి చంద్రబాబు హస్తిన పర్యటన
న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపటి నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు సాయంత్రం జపాన్ వాణిజ్య బృందంతో చంద్రబాబు సమావేశమవుతారు.
ఈ నెల 30వ తేదీ గురువారం స్వచ్ఛభారత్ అమలుపై నీతి అయోగ్ సమావేశం జరుగుతుంది. ప్రణాళికా సంఘం స్థానంలో నీతి అయోగ్ అనే సంస్థను కేంద్రం ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఈ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు.
సంబంధిత వార్తలు