భారీగా గంజాయి పట్టివేత


అనంత గిరిలో బుధవారం 200 కేజీలగంజాయిని పట్టుకున్నారు. కూరగాయల వ్యాన్‌లో గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి నిందితులను స్టేషన్‌కు తరలించారు.






 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top