విశాఖ వైపు దూసుకురానున్న క్యాంట్ తుఫాన్
విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. విశాఖపట్టణానికి 815 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైంది.
ఈ తుఫానుకు 'క్యాంట్'గా నామకరణం చేశారు. రాగల 72గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఈ తుఫాను పయనించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలోని అన్ని ఓడ రేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
సంబంధిత వార్తలు