బస్సు, ఆటో ఢీ:ఒకరు మృతి


శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణంలోని పాతపట్నం బస్టాండ్ సమీపంలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన ఒడిశా ఆటో డ్రైవర్లు బస్సు డ్రైవర్ పై దాడి చేసి బస్సును ధ్వంసం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top