బీటెక్ ఫైనలియర్ విద్యార్థిని ఆత్మహత్య


తిరుపతి : తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బీటెక్ ఫైనలియర్ చదువుతున్న వినీత లేడీస్ హాస్టల్లోని తన గదిలో ఉరి వేసుకుని ఈ ఘటనకు పాల్పడింది. కాగా ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఎస్వీ క్యాంపస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలిస్తున్నారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top