బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సమ్మె


హైదరాబాద్: బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. బీఎస్ఎన్ఎల్ అభివృద్ధికి అవసరమైన డిమాండ్లు పరిష్కరించాలని ఉద్యోగులు సమ్మెకు దిగారు. వారు ఈరోజు, రేపు సమ్మె చేస్తారు.



రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణకు చెందిన 25వేల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top