'ఏడాది పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు'
నెల్లూరు: ఏడాది పాలన కాలంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం ప్రజల కోసం చేసిందేమీ లేదని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట మారుస్తున్నారని ఆయన మండిపడ్డారు.
సంబంధిత వార్తలు