మహానందిలో నేలకొరిగిన అరటిపంట


కర్నూలు : కర్నూలు జిల్లాలోని మహానందిలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో పెద్ద మొత్తంలో అరటిపంట నేలకొరిగింది. అలాగే ఈదురు గాలులకు ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.


ఈ వర్షం కారణంగా మండలంలో దాదాపు రూ.50లక్షల ఆస్తినష్టం జరిగిఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top