బెయిల్ డీల్ కేసులో గాలికి బెయిల్

బెయిల్ డీల్ కేసులో గాలికి బెయిల్


హైదరాబాద్: ఓబులాపురం మైనింగ్ కంపెనీ (ఓంఎసీ) అధినేత గాలి జనార్ధన రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరైంది. బెయిల్ డీల్ కేసులో ఆయనకు ఈ బెయిల్  మంజూరైంది. ఓఎంసీ కేసులో బెయిలు కోసం న్యాయమూర్తికి డబ్బు ఇచ్చినట్లు ఆయనపై ఆరోపణ.



 ఓఎంసి కేసులో ఆయనకు ఇంకా బెయిల్ మంజూరుకాలేదు. ఓఎంసీ కేసుకు సంబంధించి 2012 సెప్టెంబరు 18న గాలి అరెస్ట్ అయ్యారు.

**

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top