డ్రైనేజీలో పసికందు మృతదేహం


తిరుపతి : చిత్తూరు జిల్లా తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రి సమీపంలోని పసికందు మృతదేహం లభ్యమైంది. శుక్రవారం ఉదయం డ్రైనేజీని శుభ్రం చేస్తున్న కార్మికులకు చిన్నారి మృతదేహం కనిపించింది.  వెంటనే చిన్నారిని బయటకుతీసిన కార్మికులు ఆ విషయాన్ని డాక్టర్లకు, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top