పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యాయత్నం


విశాఖపట్నం: ఓ నిందితుడు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.  మురళి అనే వ్యక్తి నాలుగు రోజుల క్రితం పెట్రోల్ బంక్‌లో సిబ్బందిని బెదిరించాడు. ఆ కేసుకు సంబంధించి విశాఖ త్రీ టౌన్‌ పోలీసులు మురళిని పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు.



తనపై తప్పుడు కేసు బనాయించారంటూ మురళి ఆ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే  ఆత్మహత్యయత్నం చేశాడు. వెంటనే అతనిని కెజిహెచ్కి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top