వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగంలో నియామకాలు

వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగంలో నియామకాలు - Sakshi


హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంలో పలువురికి చోటు దక్కింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధిన నియామకాలకు ఆమోదం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.



ఎల్ రాజశేఖర్ రెడ్డి (చిత్తూరు )-రాష్ట్ర కార్యదర్శి

ఎస్.చక్రధర్ (చిత్తూరు)- రాష్ట్ర ఉప కార్యదర్శి

హేమంత్ యాదవ్ (చిత్తూరు)-రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు

ఆవుల తులసీరాం యాదవ్ (నెల్లూరు)-రాష్ట్ర కార్యదర్శి

ఎస్ హజీ(నెల్లూరు)-రాష్ట్ర ఉప కార్యదర్శి

శివశంకర్ గుప్తా (నెల్లూరు)-రాష్ట్ర ఉపకార్యదర్శి

జి.మహేశ్ రెడ్డి (నెల్లూరు)-రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు

ఎల్.డేవిడ్ (పశ్చిమ గోదావరి)-రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

కృష్ణ స్వరూప్ (పశ్చిమ గోదావరి)-రాష్ట్ర కార్యదర్శి

నవహర్ష (పశ్చిమ గోదావరి)-రాష్ట్ర కార్యదర్శి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top