సమైక్యంగా ఉన్నప్పుడు హామీలు ఇచ్చాం: చంద్రబాబు

చంద్రబాబు నాయుడు


విజయవాడ: రాష్ట్రం విడిపోయినందున ఇబ్బందులలో ఉన్నట్లు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు హామీలు ఇచ్చామన్నారు.



కేంద్రం ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలేదన్నారు. అయితే కేంద్రం సహకరిస్తూనే ఉందని చంద్రబాబు చెప్పారు.

**

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top