ఏపీ ప్రభుత్వం కొత్త మెలిక!

ఏపీ ప్రభుత్వం కొత్త మెలిక! - Sakshi


హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ(పే రివిజన్ కమిషన్) చెల్లింపుపై ఏపీ ప్రభుత్వం కొత్త మెలిక పెట్టింది. మాస్టర్ స్కేల్లో మార్పులు తీసుకురావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.  నిన్న జరిగిన మంత్రి మండలి సమావేశంలో చర్చించిన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు.



దీంతో ఆర్థిక శాఖ అధికారులు మాస్టర్ స్కేల్ మార్పులపై ఉదయం నుంచి కసరత్తు మొదలుపెట్టారు. ఈ కారణంగా పీఆర్సీ జీఓ విడుదల మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top