నంద్యాల ఉప ఎన్నిక.. 23న సెలవు


అమరావతి:  కర్నూలు జిల్లాలోని నంద్యాల నియోజకవర్గంలో ఈ నెల 23న ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా నియోజకవర్గ పరిధిలో సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ , ప్రైవేట్ కార్యాలయాలు, అన్ని రకాల సంస్థలకు జీతంతో కూడిన సెలవును ప్రకటించింది. ఈ మేరకు అధికారులు ఉప ఎన్నిక నిర్వహణలో నిమగ్నమైపోయారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top