తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - Sakshi


తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 26 కంపార్టుమెంట్లు నిండాయి.

 

 గదుల వివరాలు:

 ఉచిత గదులు  - 16 ఖాళీగా ఉన్నాయి

 రూ.50 గదులు - 112, ఖాళీగా ఉన్నాయి

 రూ.100 గదులు- 24, ఖాళీగా ఉన్నాయి

 రూ.500 గదులు- 8 ఖాళీగా ఉన్నాయి

 

 ఆర్జిత సేవల టికెట్ల వివరాలు :

 ఆర్జిత బ్రహ్మోత్సవం -  102ఖాళీగా ఉన్నాయి

 సహస్ర దీపాలంకరణసేవ - 42 ఖాళీగా ఉన్నాయి

 వసంతోత్సవం - 89 ఖాళీగా ఉన్నాయి

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top